General

రైతన్నలు ఇలాంటి పని అస్సలు చేయొద్దు.. జర్రుంటే ఏం జరిగేదో తెలుసా.

ఖమ్మం జిల్లా వైరా మండలం గోల్లపూడి వద్ద రైతు పంట వ్యర్థాలకు నిప్పు పెట్టడంతో చెట్టుకు మంటలు అంటుకుని రహదారిపై కూలిపోయింది. అదే సమయంలో వెళ్తున్న టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు కుటుంబ సభ్యుల కారుపై భారీ వృక్షం పడటంతో కారు ధ్వంసమైంది. కారులో ఉన్న నలుగురు స్వల్ప గాయాలతో బయటపడగా.. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.

రైతన్నలు ఇలాంటి పని అస్సలు చేయొద్దు.. జర్రుంటే ఏం జరిగేదో తెలుసా. గురించి వివరాలు తెలియాలంటే మా వెబ్‌సైట్‌లోని ఇతర కథనాలు చూడండి. మరిన్ని వార్తల కోసం కనెక్ట్ అవ్వండి.

వార్తలో మరిన్ని వివరాలు

ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అప్డేట్ చేయబడతాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ కథనం చాలా మంది దృష్టిని ఆకర్షించింది.

"ఈ అంశంపై మరింత సమాచారం కోసం మా టీమ్ పని చేస్తోంది. తాజా అప్డేట్ల కోసం వెబ్‌సైట్‌ను సందర్శిస్తూ ఉండండి."
- Modify India న్యూస్ డెస్క్