భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా జరిగాయి.ఈ వేడుకల్లో దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన సమాజానికి చెందిన సాంస్కృతిక అస్తిత్వం, విశ్వాసాలు, సాంప్రదాయ జీవన విలువల ప్రదర్శనలు పెద్ద ఎత్తున కనిపించాయి. ఈ చారిత్రాత్మక మహాసభలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి సుమారు లక్షన్నర మందికిపైగా గిరిజనలు హాజరయ్యారు. ఈ వేడుల్లో కేంద్ర హోమంత్రం అమిత్షా, పలువురు ప్రముఖలు సైతం పాల్గొన్నారు.
ప్రతి గిరిజనుడిలోనూ భగవాన్ బిర్సా ముండా కనిపిస్తున్నారు-అమిత్ షా గురించి వివరాలు తెలియాలంటే మా వెబ్సైట్లోని ఇతర కథనాలు చూడండి. మరిన్ని వార్తల కోసం కనెక్ట్ అవ్వండి.
వార్తలో మరిన్ని వివరాలు
ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అప్డేట్ చేయబడతాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ కథనం చాలా మంది దృష్టిని ఆకర్షించింది.
"ఈ అంశంపై మరింత సమాచారం కోసం మా టీమ్ పని చేస్తోంది. తాజా అప్డేట్ల కోసం వెబ్సైట్ను సందర్శిస్తూ ఉండండి."