ఖమ్మం : ఈనెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి మున్సిపాలిటీ కల్లూరు మున్సిపాలిటీ లో పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పిడమర్తి రవి మాట్లాడుతూ. సమైక్యవాది వివిధ పార్టీలు మారుతూ బి ఆర్ ఎస్ పార్టీకి చెందిన సండ్ర వెంకట వీరయ్య తరపు నిలబడ్డ బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొక్కల గడ్డ చంద్రశేఖర్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
సండ్ర అభ్యర్థులను ఓడించండి: పిడమర్తి రవి గురించి వివరాలు తెలియాలంటే మా వెబ్సైట్లోని ఇతర కథనాలు చూడండి. మరిన్ని వార్తల కోసం కనెక్ట్ అవ్వండి.
వార్తలో మరిన్ని వివరాలు
ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అప్డేట్ చేయబడతాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ కథనం చాలా మంది దృష్టిని ఆకర్షించింది.
"ఈ అంశంపై మరింత సమాచారం కోసం మా టీమ్ పని చేస్తోంది. తాజా అప్డేట్ల కోసం వెబ్సైట్ను సందర్శిస్తూ ఉండండి."