లంచాలు తీసుకోవడం, ఆస్తులు వెనకేసుకోవడం అంతటా చూసేదే..! కానీ, రేంజ్లోనా? ప్రపంచమే ముక్కున వేలేసుకునే షాకింగ్ సీన్స్ ఇరాక్లో వెలుగు చూస్తున్నాయి. గుట్టల కొద్దీ నోట్ల కట్టలు.. వందల కేజీల బంగారం.. ఖరీదైన వస్తువులు.. విలాసానికి కూడా ఒక హద్దు ఉంటుందనుకుంటే... దాన్నే దాటేశారేమో అనిపిస్తోంది. ఆఖరికి వేసుకునే లో దుస్తులు కూడా నిలువెల్లా బంగారమే అంటే, అక్కడ దోపిడీ ఏ రేంజ్లో జరిగిందో ఒక్కసారి మీరే ఊహించుకోండి.! ఇదంతా బయటపడింది దొంగల ఇళ్లలో కాదు… ఆ దేశ ప్రజాప్రతినిధుల ఇళ్లలో!
కోట్లాది డాలర్లు, వందల కేజీల బంగారం.. జనం సొమ్ము దోచేశారు! గురించి వివరాలు తెలియాలంటే మా వెబ్సైట్లోని ఇతర కథనాలు చూడండి. మరిన్ని వార్తల కోసం కనెక్ట్ అవ్వండి.
వార్తలో మరిన్ని వివరాలు
ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అప్డేట్ చేయబడతాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ కథనం చాలా మంది దృష్టిని ఆకర్షించింది.
"ఈ అంశంపై మరింత సమాచారం కోసం మా టీమ్ పని చేస్తోంది. తాజా అప్డేట్ల కోసం వెబ్సైట్ను సందర్శిస్తూ ఉండండి."